NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్వామియే శరణం అయ్యప్ప

1 min read

పల్లెవెలుగు, వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లో కోయిలకుంట్ల పట్టణానికి చెందిన గడ్డం నాగేశ్వరరెడ్డి స్వామి ఆహ్వాన పిలుపు మేరకు కార్తీకమాసం సందర్భంగా అయ్యప్ప స్వామి గుడి నందు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అన్నదానం కార్యక్రమం లో పాల్గొన్న బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే.బి.సీ జనార్దన్ రెడ్డి గారి సతీమణి బి.సీ ఇందిరా రెడ్డి గారుకార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

About Author