PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాబాయ్ హ‌త్య కేసు… అబ్బాయ్ ఇంట్లో ప‌రిశీల‌న !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. పులివెందుల్లో సీఎం జగన్ నివాస పరిసరాలను సీబీఐ పరిశీలించింది. సర్వేయర్లతో సీబీఐ బృందం కొలతలు వేసి ఫొటోలు తీసుకుంది. ఎంపీ అవినాష్‌రెడ్డి నివాస ప్రాంతాన్ని కూడా సీబీఐ పరిశీలించింది. అలాగే వివేకా కేసులో A1 ఎర్రగంగిరెడ్డి నివాసాన్ని సీబీఐ పరిశీలించింది.

                                          

About Author