NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాదుడే బాదుడు…కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు, వెబ్​ కర్నూలు: కల్లూరు మండలం కొంగణపాడు గ్రామo లో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టిన పాణ్యo మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జి శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు మరియు ఈ గ్రామం లో ఇంటింటికీ తిరిగి కరపత్రాలు ఇస్తు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో గ్రామ నాయకులు నాగయ్య,గోపాల్ రెడ్డి,వినోద్,గోరంట్ల,లక్ష్మన్న,పి మద్దిలేటి డీలర్ మాదన్న మాజీ ఎంపీపీ వాకాటి మాధవి మండల నాయకులు ఈవి రమణ, మాదేష్,ధనుంజయ, దొడ్డిపాడు బాషా,బొల్లారం రమణ రెడ్డి,ఏర్రకత్వా నరేంద్ర,కరీం,కాసాని మహేష్ గౌడ్,గంగాధర్ గౌడ్, కేతురి మదు,మరియు టీడీపీ నాయకులు,కార్యకర్తలు టీడీపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

About Author