PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎంపిక

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం శనివారం ఏక్రీవంగా ఎన్నికైంది.నూతన కార్యవర్గం అధ్యక్షులుగా ఎన్.కృష్ణయ్య,ప్రధాన కార్యదర్శి గా బి.రంగస్వామి,ఉపాధ్యక్షులుగా దామోదర అచారి, లైబ్రేరియన్ గా మహేష్, కోశాధికారి గా సోమప్ప ఎన్నికయ్యారు.ఈ మేరకు సీనియర్ న్యాయవాదులు మైరాముడు నూతన కార్యవర్గము ఏకగ్రవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులుఎల్లారెడ్డి, ఈరన్న,ఉల్తెన్న,చంద్రశేఖర్ నాయుడు,కారప్ప,శ్రీనివాసరెడ్డి, నాగభూషన రెడ్డి,మల్లికార్జున,మధుబాబు, నాగలక్ష్మయ్య, ప్రసాద్బాబు,రవి,మునెయ్య,నారాయణస్వామితదితరులు పాల్గొన్నారు.

About Author