NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజాసేవలో ముందు ఉండండి.. ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  రైతులకు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న విషయం దృష్టికి రావడంతో (మంచాలకట్ట )గని) గ్రామ వైసిపి  నాయకులు ఆనంద్ రెడ్డి .మేఘనాథ్ రెడ్డి .తమ సొంత నిధులతో రైతులకు ఎస్ఆర్బిసి ద్వారా రైతుల పొలాలకు నీరు అందించే మోటార్లను శుక్రవారం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా యువ నాయకులకు ప్రజా సేవలో ముందుండాలని అభినందించారు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమంలో ముందున్నారని ఎవరికి ఎటువంటి సమస్య వచ్చిన వెంటనే తనను సంప్రదించాలని సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

About Author