PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓటర్ల నమోదులో తొలగింపులో జాగ్రత్త వహించండి.. ఎస్ ఓ లక్ష్మన్న..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లా ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ నారపరెడ్డి మౌర్య ఆదేశాల మేరకు సోమవారం నాడు గడివేముల మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో ఎస్ ఓ లక్ష్మన్న . ఏ ఈ ఆర్ వో  శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఓటర్ల నమోదు తొలగింపు పై బిఎల్ఓ లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఫారం 6. 7.8. పై అవగాహన కల్పించారు. తప్పులు లేకుండా నమోదు చేయాలని ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు.. ఫారం ఏడు ద్వారా చనిపోయిన వారి వివరాలు మైగ్రేషన్ డబుల్ ఎంట్రీ లపై ఖచ్చితమైన వివరాలు నమోదు చేయాలని.. ఫారం ఆరు ద్వారా . ఓటర్గా నమోదు చేసుకునే వారి వివరాలను ఆధార్ కార్డు స్టడీ సర్టిఫికెట్ ప్రూఫ్ ను నమోదు చేయాలని ఫారం ఏనిమిది ద్వారా ఏవైనా మార్పులు చేర్పులు చేయాలంటే సరైన వివరాలను నమోదు చేయాలన్నారు బిఎల్వోలు ఫారాలను పూర్తి చేయడం ఎలా అనే విషయంపై అవగాహన కల్పించారు.

About Author