PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జ‌న‌సేన ఆవిర్భావ స‌భ ప్రారంభం.. 6 గంట‌ల‌కు ప‌వ‌న్ ప్ర‌సంగం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ప్రారంభమైంది. సభకు జనసైనికులతో పాటు ప్రజలు భారీగా వచ్చారు. పార్టీ ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తైన సందర్భంగా భారీ సభను నిర్వహిస్తున్నారు. మద్యాహ్నం నుంచి రాత్రి 7:30 వరకు సభను నిర్వహిస్తారు. ఈ సభకు అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ హాజరుకానున్నారు. సాయంత్రం 6 గంటలకు పవన్ ప్రసంగిస్తారు. సభలో పార్టీ కార్యకర్తలకు పవన్‌కల్యాణ్‌ దిశానిర్దేశం చేస్తారు.

                                 

About Author