NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మెరుగైన వైద్య సేవలు వైద్య సిబ్బంది అందించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ధన్వంతరి సమావేశ మందిరంలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.జి.సృజన  ఈసమావేశంలో పాల్గొన్న ఎంపి డాక్టరు సంజీవ్ కుమార్  , పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి  , కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్  , కోడుమూరు శాసనసభ్యులు డా.జె.సుధాకర్, మున్సిపల్ కమీషనర్ భార్గవ్ తేజ , సందర్భంగా ఎంపి  మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు వైద్య సిబ్బంది అందించాలని అదేవిధంగా చాలా కాలంగా శానిటేషన్ పారిశుద్ధ సమస్యలు చాలా ఉన్నాయి వాటిని పరిష్కరించాలని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి  ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ హాస్పిటల్ రీతిగా తీర్చిదిద్దుతున్నాడని ఆదిశగా వైద్య సిబ్బంది కూడా పనిచేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author