NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  జిల్లా వైద్య .. ఆరోగ్యశాఖ అధికారి  డాక్టర్ బి రామ గిడ్డయ్య పట్టణ ఆరోగ్య కేంద్రమైన షరీఫ్ నగర్ సందర్శించి అక్కడ జరుగుతున్న ఇమినేషన్ ప్రోగ్రాంకు హాజరైనారు రిపోర్ట్స్ రికార్డ్స్ వెరిఫికేషన్ చేసి అన్ని యాప్ లో  100% ఉండే విధంగా చూసుకోవాలని అన్ని ప్రోగ్రామ్స్ అప్లోడ్ చేయాలని వచ్చిన పేషెంట్లు అందరికీ కూడా వైద్య  సేవలు అందించాలని మరియు పరిసరాల ప్రాముఖ్యత గురించి వివరించాలని డెంగ్యూ మలేరియా చికెన్ కొనియో ఫైలేరియా వ్యాధులు ప్రబలకుండా చుట్టుపక్కల పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు ఆశ ఏఎన్ఎం తెలియజేయాలని పంచాయతీ వారితో కలసి వాటర్ ట్యాంకులను శుభ్రపరిమించాలని  క్లోరినేషన్  చేయించాలని   మరియు దిబ్బలను ఎత్తించాలని ప్రజలకు పర్సనల్ హైజిన్ గురించి మరియు పరిసరాల పరిశుభ్రత గురించి తెలియజేయాలని మరియు ఈ కార్యక్రమంలో వైద్యులు వైద్య సిబ్బంది ఎమ్మెల్యే హెచ్ పి ఆశ ఏఎన్ఎం పాల్గొన్నారు.

About Author