NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భేటీ బచావో – భేటీ పడావో

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: నేటి ఉదయం గొందిపర్ల గ్రామం లోని వసంత నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో భేటీ పడావో భేటీ బచావో కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం నకు ముఖ్య అతిథిగా ఐ సి డి ఎస్ సూపరవైజర్ శ్రీమతి జమీలాబీ గారు హాజరు కావడం జరిగింది.వారి అధర్వ్యం లో గ్రామం యందు ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ లో శ్రీమతి వెంకట లక్ష్మీ, లక్ష్మి దేవి మరియు భాగ్యలక్ష్మి అంగన్ వాడి వర్కర్స్, శ్రీమతి సృజన మరియుశ్రీమతి హరి లక్ష్మి మహిళ సంరక్షణ కార్యదర్సులు, ఉన్నత పాఠశాల ప్రధానోాధ్యాయుడు శ్రీ సంపత్ కుమార్, ఉపాద్యాయ రాష్ట్ర నాయకులు కె ప్రకాష్ రావు , పాఠశాల సిబ్బంది మరియు విద్యార్ధులు పాల్గొన్నారు. ఆడపిల్ల చదువు గూర్చి మరియు భద్రతా చర్యల పై విద్యార్దిని లకు మరియు గ్రామం లో మహిళ లకు అవగాహన కల్పించడం జరిగింది.

About Author