PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భీమవరం ఆర్డీవో దాసి రాజు ఉయ్యూరు కి బదిలీ..

1 min read

పల్లెవెలుగు వెబ్  ఏలూరు :  ఏలూరు, భీమవరం ఆర్డీవో గా పనిచేసిన దాసిరాజు కృష్ణా జిల్లా ఉయ్యూరుకి బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీల్లో భాగంగా భీమవరం ఆర్డిఓ దాసిరాజు కృష్ణాజిల్లా ఉయ్యూరు ఆర్డీవో గా బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో కె శ్రీనివాసరాజు రానున్నారు.

About Author