PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజా పోరు కార్యక్రమము లో బిజెపి

1 min read

పల్లెవెలుగు వెబ్ కమలాపురం  : కమలాపురం నియోజకవర్గం పందిళ్లపల్లి గ్రామంలో మరియు కమలాపురం అడ్డ రోడ్డు సర్కిల్ లో మరియు కమలాపురం మెయిన్ రోడ్డు బస్ స్టాండ్ ఏరియా లో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వల్లూరు మండలం మెయిన్ రోడ్డు మరియు వల్లూరు గాంధీ సర్కిల్ లో సాయంత్రం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్య వర్గ సభ్యులు రామకృష్ణ రెడ్డి , కమలాపురం అసెంబ్లీ కన్వీనర్ గుత్తి రెడ్డి చంద్రమోహన్ రెడ్డి , సతీష్ చంద్ర ,రాష్ట్ర నాయకురాలు పద్మావతి భాయ్ ,సీనియర్ నాయకులు సుబ్బారెడ్డి లక్షమయ్య ,కిసాన్ మోర్చా నాయకులు సుబ్బారెడ్డి  ఓబీసీ మోర్చా నాయకులు గణేష్, సి. కే దీన్నే నాయకులు…. పాల్గొన్నారు.

About Author