NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీదే గెలుపు

1 min read

– మోమిన్ షబానా( తెలంగాణ మైనార్టీ మోర్చా ఇంచార్జ్)
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీలోని 3 ప్రాంతాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు తద్యమని తెలంగాణ మైనార్టీ మోర్చా ఇంచార్జ్ మోమిన్ షబానా అన్నారు. శనివారం పట్టణంలోని ప్రవేట్ స్కూల్స్, కాలేజీలు ప్రైవేట్ హాస్పిటల్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నగరూరు కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని గ్రాడ్యుయేట్ ఓటర్లను అభ్యర్థించారు. ఎండను సైతం లెక్కచేయకుండా నియోజకవర్గంలో ఓటర్లను కలిసి బిజెపి అభ్యర్థికి ఓటు వేయాలని ముమ్మర ప్రచారం నిర్వహించారు.

About Author