PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ్లాక్ ఫ్రైడే

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈరోజు మరో బ్లాక్ ఫ్రైడే నమోదయింది. ఈరోజు స్వల్ప లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. తద్వారా వరుసగా మూడో రోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందనే భయాందోళనలు ఇన్వెస్టర్లపై ప్రభావం చూపాయి. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,020 పాయింట్లు కోల్పోయి 58,098కి పడిపోయింది. నిఫ్టీ 302 పాయింట్లు నష్టపోయి 17,327క దిగజారింది.

                                                           

About Author