PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న ప్రభుత్వాన్ని దీవించండి… ఎమ్యెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  పాణ్యం ఎమ్యెల్యే మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ.కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం నాడు  పాణ్యం నియోజకవర్గ పరిధిలోని.గడివేముల టౌన్ లో గడప,గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు గ్రామంలోని ప్రతీ గడపకు వెళ్లి రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న జనరంజక పాలన,అవినీతి రహిత పాలన గురించి ప్రజలకు వివరిస్తూ జగనన్న ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు.ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి అందేలా చూడాలని సంబంధిత సచివాలయ సిబ్బందిని ఆదేశించారుఈ కార్యక్రమంలో…గడివేముల మండల జడ్పీటీసీ ఆర్.బి.చంద్రశేఖర్ రెడ్డి,ఎంపీపీ నాగ మద్దమ్మ,ఎంపీడీవో శివ మల్లేశ్వరప్ప, తహశీల్దార్ శ్రీనివాసులు. ఎల్లంపల్లి శివరాం రెడ్డి, గడివేముల వైస్ సర్పంచ్ బాలచెన్ని,గడివేముల ఎంపీటీసీ వంగాల మహేశ్వర రెడ్డి,వైఎస్సార్ సీపీ నాయకులు…పెసరవాయి శ్రీకాంత్ రెడ్డి,ఎల్లారెడ్డి, బుజనురు రఘు మాధవ రెడ్డి,మంచాలకట్ట అనిల్ కుమార్ రెడ్డి, కరిమద్దెల పుల్లయ్య,చిందుకూరు వెంకట కృష్ణారెడ్డి, శిరుప శ్రీనివాస్ రెడ్డి, సొసైటీ చైర్మన్ బిలకల గూడూరు చంద్రశేఖర్ రెడ్డి, ఆర్లగడ్డ రమణారెడ్డి, వైస్ ఎంపీపీ కాలు నాయక్,సిరుప శ్రీనివాస్ రెడ్డి. మైనార్టీ నాయకులు మహబూబ్ బాషా. నబి రసూల్. శ్రీనివాసులు  పలువురు గడివేముల మండలంలోని,గ్రామంలోని వైఎస్సార్ సీపీ నాయకులు,కార్యకర్తలు,సచివాలయ సిబ్బంది,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author