PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏడు మోరి ల బ్రిడ్జ్ వద్ద నీటిలో గుర్తుతెలియని వ్యక్తి శవం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద గ్రామ పరిధిలో గల ఏడుమోరి ల బ్రిడ్జ్ వద్ద, నీటిలో గుర్తు తెలియని మగ వ్యక్తి శవం పడి ఉన్నది. శవం తాజాగా ఉండి నది.గుర్తుపట్టుటకు ఆనవాళ్లుశవం నోటిలో రెండు పండ్లు మాత్రమే కలిగి ఉండి తొర్రి నోరు ఉన్నది.

 దుస్తులు

1)నీలం కలరు  కట్ బనియను మరియు నీలం కలరు ఫుల్ డ్రాయరు (NSK ) కలదు.

2)గోధుమ రంగు గల ఫుల్ హాండ్స్ షర్ట్ దాని మీద ఎర్రని పూలు.

3)ఎరుపు కలరు అడ్డుపంచదానిపై తెలుపు, పసుపు రంగు పూలు మరియు నలుపు మరియు ఆకు పచ్చని గళ్ళు గల టవలు ఉన్నాయి.

About Author