NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఇల్లు సీజ్ !

1 min read

పల్లెవెలుగు వెబ్​ :ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఇల్లు సీజ్ చేశారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆమె ఇంటిని సీజ్ చేశారు.  కొన్ని రోజుల కిత్రమే ఆమె కరోనాకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అందువల్లే ఆమె ఇంటిని బీఎమ్‌సీ అధికారులు సీజ్ చేశారని తెలుస్తోంది. బెబో‌కు డిసెంబర్ 13న కరోనా సోకిందని తేలింది. ఆమెతో పాటు అమృతా అరోరా, మహీప్ కపూర్‌లకు కూడా కరోనా సోకింది. కరీనా ఇంటిని డిసెంబర్ 14న ఉదయం అధికారులు శానిటైజ్ చేశారు అనంతరం ఆ ఇంటిని సీజ్ చేశారు.

About Author