NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆటో బోల్తా ఇద్దరూ విద్యార్థినిలు మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి : ప్యాపిలి మండల పరిధిలోని నేరేడుచర్ల గ్రామంనికి చెందిన ఇద్దరూ విద్యార్థినిలు శనివారం సాయంత్రం రాచర్ల పాఠశాల నుండి ఆటో లో వస్తూ ఉండగా అదుపుతప్పి పడిపోవడంతో పాఠశాల విద్యార్థినులు పదవ తరగతి చదువుతున్న రజని(15) ,ఎనిమిదవ.తరగతి చదువుతున్న షాహిద (13)అక్కడి కక్కడే ఇద్దరు మృతి చెందారు.విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రుల సంఘటన స్థాలనికి చేరుకుని వారిమృతదేహల వద్ద తల్లిదండ్రులు కన్నీటి శోకసంద్రంలో వెళ్లడంతో పలువురిని కలిచివేసింది. రాచర్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసునమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టారు.

About Author