NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అక్రమంగా విక్రయిస్తున్న మద్యం బాటిల్లు స్వాధీనం..

1 min read

జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి ఆదేశాలతో

ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డీఎస్పీ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు జిల్లా ఎస్పీ  డి. మేరీ ప్రశాంతి  ఐపీఎస్  స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పి ఎన్ సూర్య చంద్ర రావు  యొక్క ఆదేశాలపై శుక్రవారం నాడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిఎస్పీ రమేష్ రెడ్డి అద్వర్యము లో  సి ఐ ప్రసాద్ కుమార్ కి రాబడిన సమాచారం మేరకు ఇన్స్పెక్టర్   యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సిబ్బందితో కలిసి  ఆగిరిపల్లి  మండలం ఆగిరిపల్లి గ్రామములో ఒక వ్యక్తి   తెలంగాణ రాష్ట్రనికి చెందిన 50 క్వార్టర్ మద్యం బాటిల్  స్వాధీనం చేసుకొని అతనిపై   నూజివీడు ఎస్. ఇ .బి పోలీస్ స్టేషన్ నందు వారిపై తగు చర్యలు తీసుకొనుట కొరకు అప్పగించినట్లుగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో  ఇన్స్పెక్టర్  ప్రసాద్ కుమార్ ఒక ప్రకటనలో తెలియచేసినారు.

About Author