PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీఆర్ఎస్ ఒక్క సీటూ గెల‌వ‌లేదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ‘దేశంలో కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు చాలా పార్టీలు ఉన్నాయి. అందు లో కొన్ని ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలుగా కొన సాగుతున్నాయి. టీఎంసీ జాతీయ పార్టీ అయింది. అలాగే ఏడీఎంకే పార్టీ ఏఐఏడీఎంకేగా మారింది. కానీ ఆ రెండు పార్టీలూ బయటి రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. టీఆర్‌ఎస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌గా మారినా అదే పరిస్థితి’ అంటూ లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీ పక్ష నేత మల్లికార్జున ఖర్గే వ్యా ఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌గా మార్చడం పట్ల ఆయన ఈ మేరకు స్పందించారు.

                                         

About Author