PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మార్కెట్ లో బుల్ ర‌న్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భార‌త స్టాక్‌ మార్కెట్‌లో సోమవారం బుల్‌ జోరు కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లు పాజిటీవ్ గా కొనసాగుతుండగా..వాటి ప్రభావం దేశీయ మార్కెట్‌లపై ప్రభావం చూపింది. దీంతో సోమవారం 10:30 నిమిషాల స‌మ‌యంలో సెన్సెక్స్ 931 పాయింట్ల లాభంతో 55815 వ‌ద్ద‌, నిఫ్టీ 267 పాయింట్ల లాభంతో 16,616 వ‌ద్ద ట్రేడ్ అవుతోంది. ఐటీ, రియాల్టీ సెక్టార్లు భారీ లాభాల్లో కొన‌సాగుతున్నాయి.

                                

About Author