PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జోరుగా రోడ్ సైడ్ వ్యాపారాలు…

1 min read

– చిరు వ్యాపారాలు అధికం కావడంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది
పల్లెవెలుగు, వెబ్​ శ్రీశైలం: శ్రీశైలక్షేత్ర పరిధిలో ముఖద్వారం-శ్రీశైలం మధ్య ఘాట్ రోడ్ లో రహదారి పొడవున చిరు వ్యాపారాలు అధికం కావడంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. దేవస్థానం అధికారులు మరియు ఫారెస్ట్ అధికారులు ఏమాత్రం పట్టించుకేవడం లేదు. ఫలితంగా రద్దీ రోజుల్లో వాహన రాకపోకల సమయంలో కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. మల్లన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి రోడ్ సైడ్ వ్యాపారాలను నియంత్రించి వాహన రాకపోకల్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు.

About Author