PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దుర్గా భోగేశ్వర హుండీ లెక్కింపు.. తగ్గిన ఆదాయం

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసాయి భక్తులు వేసిన కానుకలను దుర్గా భోగేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపులను బుధవారం నాడు ఆలయ ఈఓ చంద్రశేఖర్ రెడ్డి స్పెషల్ ఆఫీసర్ వీరయ్య. ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో. నిర్వహించారు టికెట్ కలెక్షన్ కళ్యాణ చదివింపులు హుండీ కలెక్షన్ తాత్కాలిక దుకాణాల వేలం ఆదాయం.. 2022 సంవత్సరానికి గాను మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల 34 రూపాయలు రాగా. 23 కు గాను రెండు లక్షల 98,362. ఉండే లెక్కింపు ద్వారా ఆదాయం వచ్చినట్టు . గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 30 వేల 9.42 రూపాయలు ఆదాయం తగ్గినట్టు ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు … అనంతరం ఆలయ చైర్మన్ ఐసాని సునీల్ కుమార్ రెడ్డి ధర్మకర్తల కమిటీ ఆధ్వర్యంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి. స్పెషల్ ఆఫీసర్ వీరయ్య .కు స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించి శాలువ తో సత్కరించారు.

About Author