NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భూమిరెడ్డి రామ గోపాల్ రెడ్డికి మద్దతుగా ప్రచారం

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల టిడిపి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ గోపాల్ రెడ్డి కి మద్దతుగా గురువారం మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలలో టిడిపి మండల అధ్యక్షుడు దేశం సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లు టిడిపి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ప్రజా సమస్యలపై గళం విప్పడానికి శాసన మండలి లో తమ అభ్యర్థి పట్టభద్రుల తరఫున కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు.

About Author