PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్ధతుగా ప్రచారం

1 min read

పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి: పశ్చిమ రాయలసీమ వైఎస్ఆర్సీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి , శ్రీవెన్నపూస రవీంద్రారెడ్డి గారి అభ్యర్థిత్వానికి మద్దతుగా గారిఅభ్యర్థిత్వానికి మైనారిటీ నాయకులు బేపారి మహమ్మద్ ఖాన్ రాయచోటి నియోజకవర్గంలోఛాంపియన్ స్కూల్, మదీన హైస్కూలు, మరియు రవీంద్రాభారతి తధితర స్కూల్, యజమానులను సిబ్బందిని,ఉపాధ్యాయులను కలసి ప్రచారం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బలపరిచిన అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి, గారికి మొదటి ఓటు (1) వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాయచోటి మునిసిపల్ వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాన్, బేపారి మహమ్మద్ ఖాన్ గారు, అన్నమయ్య జిల్లా మైనారిటీ నాయకులు, మరియు వెన్నపూస జయసింహరెడ్డి, బేపారి జభిబుల్లా ఖాన్,. అసద్ బెపారీ, చంద్రశేఖర నాయుడు @ చిన్న, అన్నమయ్య జిల్లా కార్యదర్శి వైసీపీ పార్టీ జి. రాము, K.నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

About Author