PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మృతి పట్ల సంతాపం తెలిపిన డోన్ నియోజకవర్గం అభ్యర్థి

1 min read

కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి , వై.నాగేశ్వరావు యాదవ్

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: ప్యాపిలి మండలం మాజీ ఎంపీపీ టి శ్రీనివాసులు  సోదరుడు శాంతు నాయుడు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది.వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ వారికి ఎప్పుడు అండగా ఉంటుందని తెలుపుతూ వారి భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో డోన్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కేశన్న గౌడ్,మర్రి రమణ,చండ్రపల్లి ఆచారి,లక్ష్మీనారాయణ యాదవ్,గండికోట రామసుబ్బయ్య,మామిళ్ళపల్లి మోహన్,కోదండ రామయ్య యాదవ్, ఖాజా పీరా, కొంగనపల్లి మధు, కిరణ్ యాదవ్, చల్లా అనుదీపు, మెట్టుపల్లి సుంకన్న,హర్ష, రాచర్ల శ్రీరాములు, చoడ్రపల్లి సందీప్,వార్డ్ మెంబర్ వెంకటేష్, పెద్ద పూజల గోపాలు, మహేష్ ,గండికోట రమేష్,గుడిపాడు రాజు, శంకర్, వెంకట్,రాముడు, వెంగలాంపల్లి,పరమేష్, కుల్లాయప్ప,శేఖర్,అక్బర్, తదితరులు పాల్గొన్నారు.

About Author