NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కారు..ఆటో ఢీ.. మహిళ మృతి..

1 min read

పల్లెవెలుగు వెబ్​, గడివేముల:కారు డ్రైవర్ అజాగ్రత్త వల్ల రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం చెందిన సంఘటన శకునాల గ్రామానికి చెందిన కనుగల సిమోను తన ఆటొ అయిన AP-21-TU-7705 లో శకునాల గ్రామానికి చెందిన దయ్యాల వెంకటేశ్వరమ్మ మరియు సుబ్రమణ్యం అనే ప్రయాణికులను ఎక్కించుకొని ఓర్వకల్లు కు వస్తుండగా తిప్పాయిపల్లి గ్రామము దాటిన తరువాత AP 39 GF 1189 అను నెంబరు గల కారు దాని డ్రైవరు  A.గోకులపాడు కు చెందిన సాలి రాజు  అతివేగముగా, అజాగ్రత్త గా, నిర్లక్ష్యము గా వచ్చి ఆటొను ఢీకొనగా దయ్యాల వెంకటేశ్వరమ్మ కు తలకు రక్త గాయకు అయి అక్కడికక్కడే మరణించినదని, కానుగల సిమోను మరియు సుబ్రమణ్యం కూడా గాయాలు కావడంతో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆటో డ్రైవర్ కానుగల సిమోను ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు. ఎస్సై మల్లికార్జున తెలిపారు.

About Author