పల్లెవెలుగువెబ్, కడప: దేశంలో బొగ్గు కొరత ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి శాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని, ఫలితంగా...
అమరావతి
పల్లెవెలుగువెబ్, చత్తీష్గడ్: మావోయిస్టు అగ్రనేత ఆర్కే(రామకృష్ణ)మృతిచెందారన్న..విషయాన్ని మావోయిస్టుపార్టీ శుక్రవారం ధృవీకరించింది. చత్తష్గడ్ అడవుల్లోని బస్తర్ గ్రామంలో 14న మావోయిస్టు నేత రామకృష్ణ తీవ్ర అనారోగ్యంతో మరణించినట్లుగా తెలుస్తోంది....
పల్లెవెలుగువెబ్, కడప: ఏపీలోని కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల బరిలో 15మంది అభ్యర్థులు ఉన్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈమేరకు బుధవారం నాటికి...
పల్లెవెలుగువెబ్, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కోవిడ్–19 కర్ఫ్వూ వేళలను పొడగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఈనెల 31వ తేదీ తేదీ దాకా రాత్రివేళ 12గంటల నుంచి ఉదయం...
పల్లెవెలుగువెబ్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈమేరకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ హైకోర్టు...