పల్లెవెలుగు వెబ్ : ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపును హైకోర్టు వాయిదా వేసింది. ఈ అంశం పై ఆగస్టు 4వ తేదిన విచారణ చేపట్టినట్టు...
అమరావతి
పల్లెవెలుగు వెబ్ : సుప్రీం కోర్టు తీర్పుతోనైనా జగన్ అమరావతి పై దుష్ప్రచారం మానుకుని.. ప్రజా రాజధానికి సహకరించాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హితవు పలికారు....
పల్లెవెలుగు వెబ్ : అమరావతి భూముల విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలతో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ...
పల్లెవెలుగు వెబ్ : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అఖిలపక్ష సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశామని...
పల్లెవెలుగు వెబ్ : రాజధాని అమరావతి భూములపై ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యవహారంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని...