పల్లెవెలుగు వెబ్ :రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలంటూ రైతులు చేపట్టిన ఉద్యమంలో బీజేపీ నాయకులు పాల్గొనాల్సిందేనని కేంద్ర హాంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. భూములిచ్చిన...
అమరావతి
పల్లెవెలుగువెబ్: వైసీపీ సర్కార్, ఎన్నికల సంఘంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. కుప్పంలో దొంగ ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. పవిత్రమైన ఎన్నికల వ్యవస్థను భ్రష్టుపట్టించారని...
పల్లెవెలుగువెబ్: పీఆర్సీ విషయంలో ప్రభుత్వంతో ఇకపై తాడోపేడో తేల్చుకుంటామని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. ఈ నెల చివరి కల్లా పీఆర్సీ ప్రకటించాలని లేకుంటే...
పల్లెవెలుగు వెబ్ : ఆంధ్రప్రదేశ్ లో ఆది, సోమవారాల్లో అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. థాయిలాండ్, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్...
పల్లెవెలుగు వెబ్: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ...