పల్లెవెలుగువెబ్, అమరావతి: రాష్ట్రంలో నెలకొన్న అనూహ్య పరిణామాలు, తెదేపా పార్టీ కార్యాలయాలపై వైసీపీ మూకుమ్మడి దాడుల నేపథ్యంలో టీడీపీ అదినేత చంద్రబాబు నిరసన దీక్షకు సిద్ధమయ్యారు. ఈమేరకు...
గుంటూరు
పల్లెవెలుగువెబ్, అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై మంగళగిరి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తెదేపా కార్యాలయంపై వైసీపీ దాడి అనంతరం పరిశీలించేందుకు...
పల్లెవెలుగు వెబ్: రాష్ట్రంలో తెలుగుదేశం కార్యాలయాలపైన, నాయకుల పైన దాడుల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. దాడులను ఆయన ఖండించారు. పార్టీ కార్యాలయాలపై దాడి...
పల్లెవెలుగు వెబ్ : తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు.. నాయకుల పై దాడితో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై...
పల్లెవెలుగువెబ్, చత్తీష్గడ్: మావోయిస్టు అగ్రనేత ఆర్కే(రామకృష్ణ)మృతిచెందారన్న..విషయాన్ని మావోయిస్టుపార్టీ శుక్రవారం ధృవీకరించింది. చత్తష్గడ్ అడవుల్లోని బస్తర్ గ్రామంలో 14న మావోయిస్టు నేత రామకృష్ణ తీవ్ర అనారోగ్యంతో మరణించినట్లుగా తెలుస్తోంది....


