పల్లెవెలుగు వెబ్: మంత్రి ఈటల రాజేందర్ మీద భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. మెదక్ జిల్లాలోని అచ్చంపేట, హకీం పేటలో 100 ఎకరాల...
తెలంగాణ
- 10 మందికి గాయలుపల్లెవెలుగు వెబ్: హైదరాబాద్ నుంచి తెనాలి వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. కోదాడ జాతీయ రహదారి మీద ఈ ప్రమాదం...
పల్లెవెలుగు వెబ్: కూకట్ పల్లిలో ఏటీఏం సిబ్బంది మీద కాల్పులు కలకలం రేపాయి. పటేల్ కుంట ఏటీఎం వద్ద నగదు నింపేందుకు సిబ్బంది వెళ్లారు. నగదు నింపుతున్న...
పల్లెవెలుగు వెబ్: మాజీ మంత్రి ఎం సత్యనారాయణరావు ఇకలేరు. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితం ఆయన కరోన...
పల్లెవెలుగు వెబ్: ఆంధ్రజ్యోతి సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణకు సతీవియోగం కలిగింది. ఆయన సతీమణి వేమూరి కనకదుర్గ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆనారోగ్యంతో ఉన్న ఆమె చికిత్సపొందుతూ...