పల్లె వెలుగు వెబ్: ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఏపీలో కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి...
తెలంగాణ
తెలంగాణలో కరోన కలవరం మొదలైంది. కొత్తగా 181 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనతో నిన్న ఒకరు మరణించినట్లు ఆ రాష్ట్ర...
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నాగర్లపల్లి గ్రామానికి చెందిన యువతి గంజి శిరీష భవనం మీద నుంచి పడి మృతి చెందింది. వరంగల్ భట్టుపల్లి రోడ్డులోని...
అతనో బైక్ దొంగ. దొంగతనం చేశాడు. అంతటితో ఊరుకోలేదు. ఆ బైక్ మీదే బట్టలు లేకుండా.. నగ్నంగా బైక్ రైడ్ చేశాడు. నగరమంతా బట్టలు లేకుండా బైక్...
మహబూబ్ నగర్ జిల్లా ఫరూక్నగర్ మండలం ఎలికట్టలో రెండేళ్ల క్రితం జరిగిన దుర్ఘటనలో నిందితుడికి యావజ్జీవం విధించింది కోర్టు. జంగం మంగమ్మ అనే మహిళ (34)ను..జంగం రాములు...