పల్లెవెలుగువెబ్, ఢిల్లీ: బొగ్గు కొరత వల్ల రానున్న రోజుల్లో దేశంలో విద్యుత్ సంక్షోభం తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉండడంతో కేంద్రం అప్రమత్తమయింది. ముంచుకొస్తున్న విద్యుత్ సంక్షోభాన్ని...
అమరావతి
పల్లెవెలుగువెబ్, హైదరాబాద్: ఉభయ తెలుగురాష్ట్రాల్లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు, వాటి పరిధుల్లోని విద్యుత్కేంద్రాలను తమకు అప్పగించాలని కృష్ణా రివర్ మెనేజ్మెంట్ బోర్డు ఆంధ్రా, తెలంగాణ ప్రభుత్వాలకు సూచించింది....
పల్లెవెలుగు వెబ్ : అమ్మఒడి పథకాన్ని విద్యార్థుల హాజరుతో అనుసంధించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. విద్యార్థుల హాజరు శాతం 75 శాతంగా గతంలో నిర్ణయించామని, ఈ...
పల్లెవెలుగువెబ్, విజయవాడ: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకిలాద్రిపై దేవీశరన్నవరాత్రోత్సవాలు జరుగుతోన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ 12వ తేదీ మంగళవారం దుర్గమ్మకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు....
పల్లెవెలుగువెబ్, హైదరాబాద్: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ‘మా’(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలు ఆదివారం ముగిసిన నేపథ్యంలో సోమవారం పూర్తిస్థాయి ఎన్నికలు ఫలితాలు వెలుబడ్డాయి. ‘మా’ అధ్యక్ష...