పల్లెవెలెగువెబ్, ఢిల్లీ: కరోనా ప్రాబల్యం నేపథ్యంలో విమాన సర్వీసుల నిర్వహణపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కరోనా మొదటి, రెండో వేవ్ల ప్రభావ పరిస్థితులను...
ఆంధ్రప్రదేశ్
పల్లెవెలుగువెబ్, అమరావతి: శాసనమండలిలో ఖాళీగా ఉన్న 11 ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేసేందుకు ఏపీ సీఎం. జగన్ కసరత్తు మొదలుపెట్టారు. ఈమేరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేకోటా...
పల్లెవెలుగువెబ్, ఢిల్లీ: బొగ్గు కొరత వల్ల రానున్న రోజుల్లో దేశంలో విద్యుత్ సంక్షోభం తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉండడంతో కేంద్రం అప్రమత్తమయింది. ముంచుకొస్తున్న విద్యుత్ సంక్షోభాన్ని...
పల్లెవెలుగువెబ్, విజయవాడ: ఇంద్రకిలాద్రిపై జరుగుతోన్న దేవీశరన్నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి జన్మనక్ష్రతం(మూల నక్షత్రం) రోజున ఏపీ సీఎం వైఎస్.జగన్ మంగళవారం దుర్గమ్మ ప్రభుత్వ పట్టువస్త్రాలను లాంఛనంగా సమర్పించారు. ముందుగా...
పల్లెవెలుగువెబ్, హైదరాబాద్: ఉభయ తెలుగురాష్ట్రాల్లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు, వాటి పరిధుల్లోని విద్యుత్కేంద్రాలను తమకు అప్పగించాలని కృష్ణా రివర్ మెనేజ్మెంట్ బోర్డు ఆంధ్రా, తెలంగాణ ప్రభుత్వాలకు సూచించింది....