పల్లెవెలుగువెబ్: కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. బెళగావిలోని బలోబల మఠం పీఠాధిపతి సంగనబసవ మహాస్వామీజీ హఠాత్తుగా మరణించారు. తన జన్మదిన వేడుకల సందర్భంగా స్వామీజీ భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా.....
ఆధ్యాత్మికం
పల్లెవెలుగు వెబ్, శ్రీశైలం: కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల పుణ్యక్షేత్రంకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారని, భక్తులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని ఆలయ సిబ్బందిని ఆదేశించారు ఈఓ లవన్న....
పల్లెవెలుగు వెబ్, శ్రీశైలం: కార్తిక మొదటి సోమవారం సందర్భంగా పుష్కరిణి వద్ద దేవస్థానం. లక్షదీపోత్సం మరియు పుష్కరిణిహారతిని నిర్వహిస్తోంది. లోకకల్యాణం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. కార్తికమాసంలో...
పల్లెవెలుగు వెబ్, శ్రీశైలం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో వెలిసిన శ్రీ భ్రమరాంబమల్లికార్జున స్వామిని సోమవారం శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి దర్శించుకున్నారు. అంతకు ముందు ఆలయ అధికారులు ఎమ్మెల్యేకు సాదర...
పల్లెవెలుగు వెబ్, శ్రీశైలం: కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు రద్దీ దృష్టిలో ఉంచుకొని వేకువజామునే ఆలయ అధికారులు భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీశైలం మహా...