పల్లెవెలుగు వెబ్: కరోన మహమ్మారితో పోరులో భారత్ పరిస్థితి చూసి తన హృదయం ముక్కలైందని మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల అన్నారు. ఆక్సిజన్ అందక కరోన రోగులు...
ARCHIVES
పల్లెవెలుగు వెబ్, ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. సొంత కొడుకే తల్లిని, చెల్లిని, తమ్ముడిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ప్రొద్దుటూరులోని హైదర్...
పల్లెవెలుగు వెబ్: దేశంలో కరోన కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు ఆక్సిజన్ కొరతతో ఆస్పత్రులు అల్లాడుతున్నాయి. అయినా స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో కదులుతున్నాయి. కరోన నియంత్రణకు కేంద్ర...
పల్లెవెలుగు వెబ్: కరోనతో విశాఖపట్నం 31వ వార్డు కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ మృతి చెందారు. కొన్ని రోజులుగా కరోన చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు మృతి చెందారు....
పల్లెవెలుగు వెబ్: పశ్చిమబెంగాల్లో ఏడో దశ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించేందుకు ఓటర్లు బారులు తీరారు. ఉదయం...