PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా పంద్రాగస్టు వేడుకలు…  

1 min read

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు:  మండలం లో 77 వ పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి.స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ నారాయణరెడ్డి , పోలీస్ స్టేషన్ లో ఎస్.ఐ వెంకట ప్రసాద్ , మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వైస్ ఎంపిపి నసిరుద్దీన్ , ఎంపిడిఓ అమానుల్లా , విద్యుత్ కార్యాలయంలో ఏ.ఇ రవీంద్ర నాయక్ ,గ్రంధాలయంలో వైస్ ఎంపిపి శంకర్ నాయక్ , లైబ్రరీయన్ సుమలత , గ్రామ పంచాయతీ కార్యాలయం లో , రైతు సంఘము ఆధ్వర్యంలో అరుగుల వద్ద , 1 వ సచివాలయంలో మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జైపాల్ , కార్యదర్శి హరిలీల , రైతు సంఘము నాయకులు రాజశేఖర్ , నాగేంద్రుడు , తెలుగు రమణ , ఎస్.డి.పి.ఐ కార్యాలయంలో షా హింషా , హుషేన్ , సద్దాం , క్రాంతి వికలాంగుల పాఠశాల లో తహశీల్దార్ నారాయణరెడ్డి , జాకీర్ , జెడ్పిటిసి తనయుడు షంషీర్ అలీ పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు.స్వాతంత్ర సంగ్రామ ఘట్టాలను , సాధించిన నాయకుల ఘనతను వివరించారు.

About Author