PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేంద్రాన్ని, ప్రధానమంత్రిని విస్మరించడం , విమర్శించడం జరుగుతుంది..

1 min read

పల్లెవెలుగు వెబ్ గూడూరు: వికసిత్ భారత్ ” పూర్తి కేంద్రప్రభుత్వ నిధులతో అమలయ్యే పథకాలగురించి రాష్ట్ర ప్రభుత్వo యఒ.పి.డి.ఓ ఆద్వర్యంలో వివిధ విభాగాలు వారి శాఖలో ఎలాంటి పథకాలద్వారా ప్రధానమంత్రి ప్రజలకు ఎంత లబ్ది చేకూరుస్తున్నారో డిజిటల్ తెరద్వార తెలియజేసే కార్యక్రమo దేశవ్యాప్తంగా జరుగుతున్నది.  రాష్ట్రాలు కేంద్రనిధులతో పనులు చేసుకుంటూ ఆ పథకాలపై వారి స్టిక్కర్లు వేసుకుని కేంద్రాన్ని, ప్రధానమంత్రిని విస్మరించడo , విమర్శించడo జరుగుతున్నది.   ఇందులో భాగంగా ఈ కర్యక్రమం ఈరోజు కోడుమూరు నియోజకవర్గo గూడూరు మండలo బూడిదపాడు , నాగలాపురo గ్రామాల్లో జరింది కాని ఈసమావేశాలు సంపూర్ణంగా జరపకుండా అరకొరగా , డిజిటల్ తెరలు లేకుండా , కరపత్రాలు లేకుండా YSRCP నాయకుల కనుసన్నల్లో జరడాన్ని నిరసిస్తూ గూడూరు MPDO గారిని నిలదీయగా పై అధికారుల వత్తిడిమేరకు ప్రస్తుతo ఇలా చేస్తున్నాము ఇంకా పూర్తి గామాగ్రితో డిజిటల్ తెరతోకూడిన వ్యాన్ రాగానే మళ్ళీ ఈ గ్రామాల్లో చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గ కన్వీనర్ మీసాల ప్రేమ్ కుమార్ కో కన్వీనర్ గోపాల్ గూడూరు మండల అద్యక్షులు బట్టు రాజశేఖర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేష్ బిజెపి నాయకులు రాo భూపాల్ , తిమ్మారెడ్డి , రాజు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author