PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నశించాలి కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి : సిపిఐ

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో నాలుగవ రోజు సిపిఐ ప్రచార బేరి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.అలాగేమండల ఆఫీస్ ఆవరణలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడం జరిగింది.షాప్ టు షాప్స్ కరపత్రాలు పంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను.ప్రభుత్వ రంగ సంస్థల్ని ఒక్కొక్కటిగా తాకట్టు పెట్టి.అమ్ముతున్నటువంటి. నిరంకుష ధోరణి. ఎండ కట్టాలని కులాల మతాల మధ్యన చిచ్చు పెడుతున్నారని కావున నరేంద్ర మోడీ ప్రభుత్వం అని గద్దె దించాలని ప్రచారం నిర్వహించడం. జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి సుబ్బారెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి బనగానపల్లి శివయ్య.. ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి శివ బాలకృష్ణ.. గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు కాళంగి రాముడు.. సిపిఐ నాయకులు శివ నాగయ్య. ఖాదర్ బాషా సభ్యులు భాస్కర్ రెడ్డి పైలెట్ భాష. తదితరులు పాల్గొన్నారు.

About Author