PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రబాబు త్వరగా కోలుకోవాలి.. సీఎం జగన్ ట్వీట్ !

1 min read

ల్లెవెలుగువెబ్: టీడీపీ అధినేత చంద్రబాబు కరోన బారినపడ్డ విషయం తెలిసిందే. కరోనా బారిన పడిన టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా సీఎం వెల్లడించారు. ‘‘చంద్రబాబు గారు త్వరగా కోలుకొని, ఆరోగ్యవంతులుగా తిరిగి రావాలి’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. చంద్రబాబుతో పాటు నారా లోకేష్​ కూడ కరోన బారినపడ్డారు.

             

About Author