PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహానంది దేవస్థానం ఈవోగా చంద్రశేఖర్ రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది: కర్నూలు జిల్లా మహానంది దేవస్థానం ఈవో గా చంద్రశేఖర్ రెడ్డిని నియమించినట్లు సమాచారం.  విద్యాశాఖలో పని చేస్తూ డిప్యూటేషన్​పై మహానంది దేవస్థానం ఈవోగా నియమితులైనట్లు తెలిసింది. రెండుమూడు రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.

About Author