NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆగ‌స్టు 2 నుంచి ప్రొఫైల్ పిక్చ‌ర్ మార్చండి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశ ప్రజలంతా వారి సోషల్ మీడియా ఖాతాల్లో ప్రొఫైల్ పిక్చర్‌గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’లో పిలుపునిచ్చారు. ఆగస్ట్ 2 నుంచి ఆగస్ట్ 15 వరకూ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో డీపీగా(డిస్‌ప్లే పిక్చర్)గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని సూచించారు. ఆగస్ట్ 13 నుంచి ఆగస్ట్ 15 వరకూ నిర్వహించనున్న ‘హర్ ఘర్ తిరంగ’లో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని మోదీ పిలుపునిచ్చారు.

                                                

About Author