PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆలయ వేళల్లో మార్పులు

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది: మహానంది దేవస్థానం ఆలయ వేళల్లో మార్పులు చేసినట్లు ఈవో గంజి మల్లికార్జున ప్రసాద్ పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఆలయం తెరిచి ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు కోవిడ్ నిబంధనల ప్రకారం స్వామి అమ్మవార్లను దర్శించుకోవాలని భక్తులకు సూచించారు.

About Author