PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జ‌వాన్ల‌తో చ‌ర‌ణ్ ముచ్చ‌ట్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న చిత్రం షూటింగ్‌ కొద్ది రోజులుగా అమృత్‌సర్‌లో జరుగుతోంది. షూటింగ్‌ గ్యాప్‌లో చరణ్‌ అమృతసర్‌ సమీపంలోని ఖాసా సరిహద్దుకు వెళ్లారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ బీఎస్‌ఎఫ్‌ జవాన్లను కలిశారు. వారితో కాసేపు ముచ్చటించడమే కాకుండా కలిసి భోజనం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

                                              

About Author