NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కుమారుడి వివాహానికి సీఎంను ఆహ్వానించిన చిదంబర్​ రెడ్డి

1 min read

పల్లెవెలుగు, రాయచోటి : వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చిదంబర్ రెడ్డి తన కుమారుడు విఘ్నేష్ రెడ్డి వివాహానికి తప్పక రావాలని ముఖ్యమంత్రి జగన్ కి వివాహ పత్రిక అందించి ఆహ్వానించారు. బుధవారం సాయంత్రం రాజధానిలోని సీఎం నివాసంలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డితో కలసి సీఎం ని వివాహానికి ఆహ్వానించారు. వివాహానికి తప్పక వస్తానని సీఎం జగన్ స్పష్టం చేసినట్లు చిదంబర్​ రెడ్డి వెల్లడించారు.

About Author