NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి

1 min read

పల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: గ్రామీణ పట్టణ ప్రాంత నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయానిధి ఒక వరమని నందికొట్కూరు ఎంపీపీ బాలంకారి మురళి కృష్ణారెడ్డి అన్నారు .బుధవారం మండల పరిధిలోని వడ్డెమాను గ్రామానికి చెందిన వేముల కృష్ణారెడ్డి కి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ,45 వేలు చెక్కును ఎంపిపి మురళీకృష్ణ రెడ్డి,ఎంపిటిసి దేవమ్మ ,నాయకులు అశోక్‌ రెడ్డి ,శేఖర్‌ రెడ్డి,బ్రహ్మరెడ్డి చేతులమీదుగా లబ్ధిదారుడు భార్య సరోజమ్మ కు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం మంజూరు కావడానికి కృషి చేసిన శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి సరోజమ్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .

About Author