PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విశిష్ట సేవకు… ప్రశంసా పత్రం

1 min read

– గుడ్ నైబర్స్ ఇండియా  అర్గనైజేషన్ ప్రాజెక్టు మేనేజర్ నాగేశ్వర్

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో:   అన్నమయ్య జిల్లా కేంధ్రములో పోలీస్ పరేడ్ మైదానం నందు వ్యవసాయ శాఖా   మంత్రి వర్యులు ,జిల్లా ఇంచార్జి మంత్రి   కాకాని గోవర్ధన్ రెడ్డి   ,కలెక్టర్  గిరీషా   ,ఎస్పి గంగాధర్ రావు  ఐపిఎస్  చేతుల మీదగా ప్రశంసా పత్రం  బి.నాగేశ్వర్ పోలీస్గిరీషాఅందుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా 2023 సంవత్సరంలో  విశిష్ట సేవలందించినందుకు గాను జిల్లా లోఉత్తమ ప్రశంస పత్రం అందుకోవడం జరిగింది .ఈ ప్రశంస పత్రం అందుకోవడంతో తమపై మరింత బాధ్యత పెరిగిందని  జిల్లా లో ఇంకా నా బాద్యత గా అనేక సేవ కార్యక్రమాలు చేస్తాను అని తెలియచేస్తూ,ఉత్తమ మైన సేవలు అందజేయడమే తమ లక్ష్యం అని  వారు తెలియజేశారు.

About Author