PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీజేఐ చంద్రచూడ్ 25 న శ్రీశైలం రాక

1 min read

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తన కుటుంబసభ్యులతో కలిసి శనివారం సాయంత్రం శ్రీశైలం రానున్నారు. శ్రీశైలం తొలి పర్యటన సందర్భంగా, భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.

About Author