NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైఎస్ వివేకా హ‌త్య పై క్లారిటీ వ‌చ్చింది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జగన్ సొంత బాబాయిని ఎవరు చంపారో క్లారిటీ వచ్చిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సీబీఐ విచారణలో అవినాష్ రెడ్డి ప్రథమ ముద్దాయిగా జగన్ కూడా అందులో భాగస్వామిగా తేలిందన్నారు. వివేకా హత్య కేసులో జగన్‌ని కూడా సీబీఐ విచారించాలన్నారు. అమరావతి విషయంలో న్యాయం గెలిచిందని చెప్పారు. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ అన్నారు. జగన్‌ది ఫెయిల్యూర్ ప్రభుత్వమని విమర్శించారు. ప్రజా ధనాన్ని దోచుకునే విధంగా ప్రభుత్వం పని చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్మార్గమైన పరిపాలన రాష్ట్రంలో ముఖ్య మంత్రి నడిపిస్తున్నాడని మండిపడ్డారు.

                                  

About Author